Posts

Showing posts from April, 2016

మతం మారినంత మాత్రాన మమత కులకర్ణి మొగుడు 'మహ్మద్ ' అయ్యాడా ?!!

Image
                                                                                                      మమత కులకర్ణి . 90 దశకంలో తన అంద చందాలతో బాలిఉడ్ ని ఒక ఊపు ఊపిన నటిమణి .డబ్బూ మరియు  పబ్లిసిటి కోసం టాప్ లెస్ గా నటించిన ఈ  నటిమణి , అవటానికి మరాటీ మహీళ యే అయినా తన అంద చందాలతో, వాక్చాతుర్యం తో పదిమందిని ఆకర్షించి ఎంతో టాప్ పొజిషన్ కి వెళ్లి పోయింది.అందమైన  బాలిఉడ్ బామలను చూస్తే డ్రగ్ మాఫియా కింగ్ లకు ఎంతో క్రేజ్. అందుకే నీలికళ్ళ మందాకిని డాన్ అబుసలేమ్ కి ప్రియురాలిగా మారితే , మమతా కులకర్ణి వికీ గో స్వామీ అనే డ్రగ్ స్మగ్లర్ కి దాసోహం అంది. ఈ  వికీ గో స్వామీ ఎవరయ్యా అంటే :       గుజరాత్ లోని ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు వికీ గో స్వామీ . మద్య నిషేధం ఉన్న గుజరాత్ లో అయ్య మద్యం స్మగ్లర్లను పట్టుకునే పోలిస్ ఆఫీసర్ పదవిలో ఉంటె కొడుకు మద్యం స్మగ్లర్లతో చేతులు కలిపి స్మగ్లర్ అయ్యాడు. అలా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 90 దశకం నాటికి డ్రగ్ స్మగ్లర్ అయ్యాడు. దుబాయి వెళ్లి డాన్ దావూద్ ఇబ్రహీం ఆశీర్వాదం తో డ్రగ్ స్మగ్లింగ్ వర్దిల్లేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక్కడ మమతా కులకర్ణి తన అందచందాలతో ప్రేక్షక

బహు బార్యత్వం కోసం మతం మార్చుకున్న వాడికి , కూతురు కూడా సెక్సీగా కనిపిస్తుందా !?

Image
                                                                            నిజమో అబద్దమో తెలియదు కాని ,పైన చిత్రం మాత్రం ఇంటర్నెట్ , పేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది . ప్రముఖ  హింది చలన చిత్ర నిర్మాత , దర్శకుడు , రచయితా అయిన మహేష్ బట్ తన కుమార్తె అయిన పూజ భట్ అనే నటి గురించి , సబ్య సమాజం అసహ్యించుకునే రీతిలో కామెంట్ చేసాడని , కొంత మంది అతనిని విమర్శిస్తూ పేస్ బుక్లో పై పోటో ను పెట్టారు .అందులోని సారాంశం ఏమిటంటే మహేష్ బట్ తన కుమార్తె అయిన చలన చిత్ర నటి పూజ భట్ లోని సెక్సి తనాన్ని పొగడతూ , ఆమె గనుక తన కుమార్తె కాక పోయి ఉంటె ఆమెనే పెండ్లి చేసుకునే వాడిని అని అన్నాడట !ఇది నిజమే అయితే ఇంత కంటే నీచమైన కామెంట్ మరొకటి ప్రపంచంలో ఉండదు .    మహేష్ బట్ ఒక రచయితగా , దర్శకుడిగా గొప్పవాడు అయినా , అతని వైవాహిక జీవితం మాత్రం సగటు మగవాడి స్తాయి కంటే తక్కువే . కంటి నచ్చిన దానినల్లా ప్రేమించడం , బోర్ కొట్టాక వదిలేయాడం అనేది  కొంత మంది సినిమా వాళ్లకు అలవాటే అయినా , కేవలం బహు బార్యత్వం కోసం మతం మారిన ఘనత ఈ పెద్ద మనిషిదే . స్త్రిల అందాలను అరాదిమ్చడం అనేది ప్రక్రుతి ఆరాధన లాంటిది . కాని కంటికి నచ్

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

Image
                                                                                             మొన్ననే రాజ్య సభ సబ్యుడిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది డాక్టర్  సుబ్రహ్మణ్య స్వామీ రాజ్య సభలో అడుగు పెట్టి పెట్టగానే ఎత్తుకున్న అంశం "అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం " వ్యవహరం . దీని నేపద్యం ఏమిటంటె ,రాష్ట్రపతి తదితర ప్రముఖులు వినియోగించుకోవటానికి వీలుగా 12 హెలికాప్టర్లను కొనుగోలు చెయ్యటానికి 2010 లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వం లోని యూ.పి. ప్రబుత్వం నిర్ణయించింది. రూ 3600 కోట్ల విలువైన ఈ ఒప్పందం దక్కించుకోవటం కోసం ఆగస్ట వెస్ట్ల్యాండ్ అనే ఇటలీ కంపెని దాదాపు 360 కోట్లు కాంగ్రెస్ నేతలకు అందచేసిందన్న ఆరోపణలు వచ్చాయి.             అగస్టా వెస్ట్ ల్యాండ్ అధిపతి అక్రమాలకూ పాల్పడడం నిజమేనని ఇటలీలోని హైకోర్టు ఇటివలే నిర్దారించింది. ఈ వ్యవహారం లో సోనియా గాందీ , అహ్మద్ పటేల్ తదితర కాంగ్రెస్ నేతలతో పాటు నాటి వైమానిక దళాదిపతి ఎస్పీ త్యాగీల పాత్ర ఉన్నట్లుగా ఇటలీ కోర్టు పేర్కొన్నట్లు విదేశి మీడియా తెలిపింది. ఇప్పుడు సుబ్రమణ్య స్వామీ గారి పుణ్యమా అని ఈ  అంశం  మల్లీ వెలుగులోకి వచ్చింది. ఇటలీ కోర్టు ఇచ్చ

ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !

Image
                                                                                   భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా  , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ  ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె  పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే  'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి '  అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం .                      పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్షణ విదానం స్త్రీలను అణచి వేసిందని ,అసలు స్త్రీకి గృహ వ్యవస్తే పెద్ద బందిఖానా అని బావిస్తున్న నేటి మోడ్రన్  స్త్రీ స్వేచ్చ వాదం స్త్రీలను ఇండ్ల తలుపు లు బద్దలు కొట్టుకుని  బయటి ప్రపంచం లోకి వచ్చేయాలని ప్రబోదిస్తుంది . అలా బయటకు రావడమే కాదు ,తనకు ఇష్టం వచ్చినట్లు విదంగా ఉండే స్వేచ్చ కూడా కావాలని కోరుతు

'స్వామీ నిత్యానంద' రాసలీలలు మీద నానా యాగీ చేసిన పెయిడ్ మీడియాకు , 'మౌల్వి కమరుద్దిన్' కామలీలలు కనపడలేదా?!!

Image
                                                                              సమాజం లో తప్పులు జరుగుతున్నపుడు వాటిని ఎత్తి చూపడం మీడీయాకు ఉన్న గురుతరమైన బాద్యత. దానిని కాదని ఎవరూ అనలేరు. కానీ మెజార్తీ హిందువుల జన్మభూమి అయిన  మన దేశం లో లో  కేవలం హిందూ స్వాములు తప్పులు చేసినప్పుడు పని కట్టుకుని నానా యాగీ చేస్తూ ఉన్న మీడియా వారికి , అదే పనిని అన్యమత గురువులు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో అర్దం కావడం లేదు. తప్పు ఎవరూ చేసినా తప్పే. ధర్మ గురువులు, మతగురువులు లాంటి హోదాలో ఉన్న వ్యక్తులు పది మందికి ఆదర్శం గా ఉండాలి. కాని చెప్పేవి శ్రీ రంగ నీతులు చేసేవి  "స్త్రీ రంగ " పనులు అయినప్పుడు వారిని నమ్మి అనుసరిస్తున్న భక్త కోటి మనో బావాలు దెబ్బ తింటాయి. వారు పాటించే మతానికి చెడ్డ పేరు వస్తుంది.     అలా కేవలం హిందూ  మతాన్ని పలచన చేసే ఉద్దేస్యం తో పని చేస్తున్న కొంతమంది మీడియా వారు హిందూ స్వాములు ఏ చిన్న తప్పు చేసినా ఒకటికి పది సార్లు  ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియాలలో తెగ ఊదర గొట్టెస్తుంటారు. దీని మీద యాంటీ హిందూ అనలిస్ట్లు చేత తెగ విశ్లేషణలు చేయిస్తూ హిందూ మతం లో ఉన్న వారం

పురుష ద్వేషిని లెస్బియన్ మాటలు విన్నందుకు, పక్కింటి "పౌలి చౌదరి " ఎలా పాడు అయిందో చూడండి !

Image
                                                                                ఆమె పేరు కిక్కి ముద్దర్ . ఉండేది లండన్ లో . ఆమె వయస్సు 43 యేండ్లు . ఆమెకు భర్త , పిల్లలు జల్లలు ఎవరూ లేరు . కారణం ఆమె ఒక లెస్బియన్ . నిరంతరం స్వజాతి సంపర్కం కోసం తహ తహలాడె మహిళ . అందుకే ఆమెకు పురుషుని తోడు , కుటుంబం పిల్లలు అవసరం లేదు. కాని ఆమె లోని కామత్రుష్ణ తీరడానికి ఆమెకో అడ తోడు కావాలి . వారి కోసం అన్వేషిస్తున్న సమయం లో పక్కింటి "పాలి చౌదరి " అనే 34 యేండ్ల గృహిణి మీద కన్ను పడింది. ఎలాగైనా సరే ఆమెను దారిలోకి తెచ్చుకోవాలి అనుకుని , ఒక పక్కా ప్రణాలిక రచించుకుని రంగం లోకి దిగింది .    ఇక పక్కింటి పోలి చౌదరి విశయం కు వస్తే ఆమె చక్కగా తన భర్త తో కాపురం చేసుకుంటున్న ముస్లిం మహిళ . ఆమెకు 8 యేండ్ల కూతురు ఆయేషా ఉంది . ముద్దర్ పరిచయం అయిన తోలి రోజు ఆమె పైన బురఖా టైప్ వస్త్రం తో ముస్లిం సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండెది . కాని ముద్దర్ తో పరిచయం అయ్యాక , పైనున్న ముసుగు తొలగి , మైండ్ కి చుట్టుకుంది . పైన చెప్పిన విదంగా ముద్దర్ కుట్ర కు ఆమె తన కుటుంబాన్ని పాడుచేసుకోవడమే కాక , బంగారం లాంటి తన కూతు

జస్ట్ అనుభవం లేక జబర్దస్త్ రచ్చ చేసిన రోజా !!

Image
                                                                                                      ఆమె గారు ఆండ్రప్రదేశ్ లోని" నగరి " అనే నియోజక వర్గానికి MLA. సదరు నియోజక వర్గం లో ఓట్లు వేసిన ప్రజలలో మెజార్తీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆమే నగరి నియోజక వర్గ ప్రతినిదిగా , ఆ నియోజక వర్గ ప్రజల సమస్యలు వినిపించడానికి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కాని విచిత్రం ఏమిటంటె ఆంద్రా అసెంబ్లీలో ఆమె గారు ఎన్నో విషయాలు మాట్లాడింది కాని, అందులో నగరి ప్రజల సమస్యలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు లేదు. సభలో ఆమె హవబావ ప్రవర్తన తో కూడిన డైలాగులుకి  తట్టుకోలేక అధికారపక్షం వారి తీర్మాణం తో స్పీకర్ గారు 1 సంవత్సరం పాటు సభ నుండి సస్పెండ్ చేసారు.                      దానితోఆమె మొదట తనకు న్యాయం జరపమని హైకోర్టు కి వెల్లింది. చట్టసభలు తిరిగి ప్రారంబం అయినప్పుడు తనకు అత్యవసర న్యాయం కావాలని, అందుకు హైకోర్టు వారు కేసు వాయిదాలు వేయకుండా వెంటనే తమ వాదనలు వినాలని చేసిన ఆమె వాదనను హైకోర్టు వారు పట్టించుకోకపోవడం తో , ఆమె వాదన వినడం లేదని , సుప్రీం కోర్టుకు వెళ్ళగా , ఆమె వాదనలు వెంటనే విని

'మై చాయిస్ మహిళ' మందు కొట్టి ఊగుతుంటె , దారిన పొయే మగాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారంట !!

Image
                                                                                                                              "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. హైద్రాబాద్ , డిల్లీ  లాంటి నగరాల్లో , పాశ్చ్యాత్య వ్యామోహాలకు లోనైన ఆదునిక మహిళలు గాందీ గారి మాటను నిజం చేసి తమకు స్వాతంత్ర్యం వచ్చిందని చాటాలనుకుంటు నట్లుంది , అందుకే అర్దరాత్రి కాకుండా పట్టపగలే పుల్ల్ గా ఒక పుల్ కొట్టెసి, ఊగిపోతూ  రోడ్డు మీద ఇలా చండాల అవతారం ఎత్తిన స్త్రీని క్రింది విడియోలో చూసి తరించండి. ఒక వేల ఇలాంటి స్వేచ్చ కోసమే కొంతమంది ఆధునిక మహిళలు ఆరాటపడుతుంటె , అలాంటి స్వెచ్చను ఇవ్వకపోవడమే మంచిది.సాంప్రదాయ కుటుంబ  కట్టుబాట్లు అంటే ముఖం చిట్లించుకునే వారు చెప్పే "స్త

సిగ్గు లేని పెండ్లికి చీర కట్టుడు ఎందుకు ? మతి లేని వారికి "మగతనం" ఎందుకు?!!!

Image
                                                                            మొన్నీ మద్య అమెరికాలోని కాలి పోర్నియాలో ఒక జంటకు పెండ్లి లాంటి తంతు ఒకటి జరిగింది. ఇక్కడ పెండ్లి లాంటి తంతు అని ఎందుకు అంటున్నాను అంటె , అందులోని వ్యక్తుల హావబావాలు ,వేషాలు , పెండ్లి వేదిక, పురోహితుడు, కార్యక్రమం  అన్నీ అచ్చంగా  పెండ్లి కార్యక్రమం లాగే అనిపించినా , అందులో అసలు వదూవరులకు కావాల్సిన లక్షణాలు లేవు. అందులో ఇద్దరూ పురుషులే . పేర్లు సందీప్ , కార్తీక్ అట. వారిద్దరూ ఒక డేటింగ్ సైట్ లో కలుసుకున్నారట . ఆ సైట్ లో పురుషులు , స్త్రీల కోసం చూస్తుంటె , వీరి మానసిక సమస్యల వల్ల , వీరు పురుషుల కోసం వెతుక లాడడం మొదలు ఎట్టారట . చివరకు వీరి చూపులు కలుసుకున్నాయి . ఆ తర్వాత పెదవులు కలుసుకున్నాయి . ఆ పై ప్రకృతికి విరుద్దంగా కలవకూడనివి అన్ని కలిసి , వీరి బందం నాగార్జున సిమెంట్ లాగా దృడంగా మారింది అట .  ఇలా మూడేళ్ళు గడిచాక , వారి వారి అమ్మా బాబులను నయానో , భయానో ఒప్పించి , కొందరి  సమక్షంలో వీరిద్దరు పెండ్లి లాంటిది ఒక కార్యక్రమం ద్వారా ఒకటి అయ్యారు. ఈ కార్యక్రమo లో గమ్మతైన విషయం ఏమిటంటె ,  వివాహం అనేది స్త్రీ పుర

సీక్రెట్ పెండ్లాం కోసం కట్టుకున్న భార్యనే రంపం తో 4, 5 ముక్కలు చేసిన గుల్బుద్దిన్ !!

Image
                                                                                                       మానవ సంబందాలు ఎంత దారుణంగా తయారు అయ్యాయో తెలిపే ఉదహరణ ఉదంతం  ఇది.  తనను పెండ్లి చేసుకుని , 18 యేండ్లు కాపురం చేసి , తన బిడ్డకు తల్లి అవటమే కాక ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న తన భార్యకు ఆ భర్త ఇచ్చిన ప్రతిపలం ఏమిటో తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది . ప్రపం చం లో మనిషి అనే వాడు చేయని పని చేసాడు ఆ నీచుడు. భార్యను గొంతునులిమి చంపి , రంపం తో 5 ముక్కలుగా కోసి గొనె సంచిలో వేసి ఎవరూ చూడని ప్రాంతం లో పడవేసాడు. మరి ఇదంతా ఎందుకు చేసాడయ్యా అంటె మరొక ఆడదాని కోసం. స్త్రీకి స్త్రీయే శత్రువు అని నిరూపించే కేసులలో ఈ  కేసు కూడా  ఒకటి. వివరాలు లోకి వెలితే :     గుల్బుద్దిన్ అనే వ్యక్తీ తన భార్య పుల్లు బేగం తోను, 16 యేండ్ల కుమార్తె తోను దక్షిణ డిల్లిలోని ఆయ నగర్ లో ఉంటున్నాడు . గుల్బుద్దిన్ వ్రుత్తి  వంట చేయడం. అతనికి 40 యేండ్లు కాగా భార్యకు 36 యేండ్లు . గుల్బుద్దిన్ కు తన భార్య మీద మొహం మొత్తిందో ఏమో ,భార్యకు తెలియకుండా అస్సాం లో మరొక ఆవిడను సిక్రెట్ గా పెండ్లి చేసుకుని ఎంజాయి చేయడ

19 యేండ్ల ,"లా"చదివే అమ్మాయిని , 17 ముక్కలుగా నరికిన పేస్ బుక్ ప్రియుడు!

Image
                                                                                                                                       ఫేస్ బుక్ ప్రియుల దురాగాతాల చరిత్రలో మరో ఘోరమైన నేరం ఇది. ఇంటి పక్క అబ్బాయి అయినా , కాలేజిలో సహాధ్యాయి అయినా , పేస్ బుక్ మిత్రుడు అయినా మగాడు మగాడే . ఒక్క సారి అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందంటె ఇక ఆమె అతని ఆస్తి అయిపోతుంది. అలాంటి ఆస్తి తనకి కాకుండా వేరే వారిది కూడా అని తెలిసినప్పుడు అతని రక్తం మరిగి పోతుంది. వాడు దేనినైనా తట్టుకుంటాడు కాని , ప్రియురాలు చేసే మోసాన్ని అస్సలు తట్టుకోలేడు . అందుకు  వాడు  ప్రియురాలిని మట్టు పెట్టడానికి కూడా వెనుకాడదు అని తెలిపే సంఘటనలు ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి . కాని ఎంత కసి ఉంటే ప్రేమించిన ప్రియురాలీని 17 ముక్కలుగా నరికి , ఆ ముక్కలను బైక్ మీద పెట్టుకుని ఊరంతా తిరిగాడు ఆ ఫేస్ బుక్ ప్రియుడు? విషయం వింటుటునే ఒళ్లంతా జలదరిస్తుంది ! ఇక వివరాలు లోకి వెలితే                              ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో జరిగింది ఈ  ఘోర ఉదంతం. అమ్మాయి పేరు గౌరీ శ్రీ వాత్సవ. వయసు 19 . చదివేది మాస్టర్ అఫ్ లాస్. వయసు కంట్రోల్ లో ఉంద

రాసుకో నాస్తీకా ! "గ్రహచారం బాగా లేకపోతె గాల్లోకి కాల్పులు జరిపినా , భూమి మీదోడు చస్తాడు "

Image
                                                                                              మొన్న కేరళా రాష్ట్రం లోని కొల్లం లో గల పుట్టంగల్ దేవత ఆలయం లో తెల్లవారు ఝామున సంబవించిన ప్రమాదం కడు విషాదకరమైనది. ఆ ఘోర సంఘటనలో సుమారు 110 మందికి పైగా భక్తులు చనిపోవడం , మరో 200 మంది దాక గాయపడడం యావత్ భారతావనిని కలచి వేసింది. భారత ప్రదాని సైతం తక్షణం స్ప్పాట్ కి మరియు హాస్పిటల్ కి వెళ్లి అక్కడి పరిస్తుతులను స్వయంగా గమనించి బాదితులకు సహాయం ప్రకటించడం జరిగింది. కేరళా ముక్యమంత్రి గారు కూడా సంఘటణ మీద జుడిషియల్ విచారణకు ఆదేసించారు. చికిత్స పొందుతున్న భక్తులలో తీవ్రంగా గాయపడిన వారు ఇంకా చనిపోతునే ఉండడం కలచి వేస్తుంది.    పై విషాద కర సంఘటణ కేవలం మానవ తప్పిదం అని అర్దమవుతుంది. ఏటా పుట్టంగల్ గుడి ఉత్సవాలలో బాణా సంచా పోటీలు నిర్వహించే ఆచారం ఉన్నా , తగిన జాగ్రతలు తీసుకోకుండా పోటీ దారులు అత్యుత్సాహం చూపడం వలననే ప్రమాదం జరిగింది అంటున్నారు. కిక్కిరిసిన భక్త సమూహం ఉన్న చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రూల్స్ కి వ్యతిరేకంగా పోటి జరగడాన్ని అనుమతించినందుకు గుడి యాజమాన్య సభ్యుల మీద మరియు బాణా సంచా ప

కుర్రాళ్ళతో కడుపులు పండించుకోవటానికి , ఇండియాకి ఎగబడుతున్న అమెరికా అమ్మమ్మలు !!!

Image
                                                                    ముదురు ప్రేమికురాలు , లేత ప్రేమికుడు              మన పల్లేటూళ్ళలో ఆవులు లేక బర్రెలు ఎదకు వచ్చినప్పుడు , రైతులు వాటిని తీసుకు పోయి గిత్తలతొ లేక దున్న లతో కలిపి తద్వారా కలిగే దూడలు వలన  పశు సంతతిని అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. దీని కోసం సదరు  గిత్త లేక దున్న కలిగి ఉన్న యజమానికి "కలయిక " కు ఇంత అని డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పశువుల ఆసుపత్రుల్లో పశువుల సెమెన్ బ్యాంక్ లు ఉన్నాయి కాబట్టి , కృత్రిమ గర్బాధారణ చేయిస్తున్నారు. దానికీ అఫిషియల్ గానో అనఫిషియల్ గానో అంతో ఇంతో ముట్టచెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన సైన్స్ పుణ్యమా అని ఇలాంటి కృత్రిమ గర్బోత్పత్తి ప్రక్రియలు మనుషులకు కూడా అందుబాటు లోకి వచ్చాయి . అలా అందించేవే "ఫెర్టీలిటీ సెంటర్ " లు. అయితే ఈ  విదానం లో డబ్బు బాగానే ఖర్చు అవుతుంది.డు    అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ద్వారా పిల్లల్ని పొందాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుండడం వలన , అక్కడి స్త్రీలు కొందరు , ముఖ్యంగా  నడి వయసు వారు ఇండియాకి వచ్చి

బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యాలను నిజం అని నిరూపించిన "పనామా పేపర్స్ లీక్ ".

Image
                             ఇండియా  నోస్టర్ డామస్ గా పేరు గాంచిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారు చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు నిజం అయ్యాయి అని తెలుగు ప్రజలు చాలా మంది నమ్ముతున్నారు. అయన గారు చెప్పిన కాలజ్ఞానం ని బ్రహ్మం గారి మఠం వారి తోపాటు కొంత మంది రచయితలూ గ్రందాల రూపం లో అచ్చు వేయించి ప్రజలకు అందించారు. బ్రహ్మంగారు చెప్పినవాటిలో కొన్నింటిని పరిసిలిస్తే మనకూ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ  నాటి కాలం లో కనపడుతున్న ఎన్నో వస్తువులు బ్రహ్మం గారి కాలం నాటికి ఉనికిలో లేకపోనప్పటికి వాటి గురించి అయన గారు తన కళ్ళకు కనిపించిన విదంగా చెప్పడం , అచ్చం అవి అలాగే ఈ  నాడు జరుగుతుండడం  అద్బుతం అని చెప్పవచ్చు. ఉదాహరణకు "రెక్కల కోడి వచ్చును , దాని రెక్క విసురుకు లక్ష మంది చచ్చును " అన్న కాల జ్ఞాన వ్యాక్యం అచ్చుగుద్దినట్లు ఈ  నాటి బాంబర్ విమానాల పోలికకు సరిపోతుంది. యుద్దాల నెపం తో బాంబర్ విమానాల రెక్కల నుండి కురిసే బాంబుల దాడికి వేలాది మంది ప్రజలు చనిపోవడం విన్నాము,కన్నాము .                                                                అలాగే నిన్న ప్రపంచ దేశాలను ప్రకంపనాలకు గురిచ